ETV Bharat / state

సరదాకోసం వచ్చి... శవమైన ప్రవాస భారతీయుడు

సరదా కోసమై ఓ రిసార్టుకు వచ్చిన ప్రవాస భారతీయుడు శవమైయ్యాడు. బైక్​ రెసింగ్​ చేస్తుండగా జరిగిన ప్రమాదం వల్ల మృతి చెందినట్లు తెలుస్తోంది.

author img

By

Published : Jul 3, 2019, 1:27 PM IST

hills and valley resort

వికారాబాద్​ జిల్లాలో పుట్టగోడుగుల మాదిరిగా వెలసిన రిసార్టుల్లో ఎలాంటి రక్షణ లేకపోవడం వల్ల...తరచుగా ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయి. గోదుమగూడ సమీపంలోని హిల్స్​ అండ్ వ్యాలీ రిసార్టులో మౌంటెన్​ బైక్​పై నుంచి పడి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. హైదరాబాద్​కు చెందిన అరవింద్​ అమెరికాలో నివాసాముంటున్నాడు. ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చిన ఆయన ఆదివారం తన స్నేహితులతో కలిసి రిసార్టుకు చేరుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం బైక్​ రెసింగ్​ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయి అక్కడిక్కడే మరణించాడు. గుట్టు చప్పుడు కాకుండా... మృతదేహాన్ని వికారాబాద్​ మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్​ ఇవ్వకపోడం వల్లే అరవింద్​ చనిపోయినట్లు తెలుస్తోంది.

సరదాకోసం వచ్చి...శవమైన ప్రవాస భారతీయుడు

ఇవీ చూడండి:'మహా' వర్షాలకు 48 గంటల్లో 50 మంది బలి

వికారాబాద్​ జిల్లాలో పుట్టగోడుగుల మాదిరిగా వెలసిన రిసార్టుల్లో ఎలాంటి రక్షణ లేకపోవడం వల్ల...తరచుగా ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయి. గోదుమగూడ సమీపంలోని హిల్స్​ అండ్ వ్యాలీ రిసార్టులో మౌంటెన్​ బైక్​పై నుంచి పడి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. హైదరాబాద్​కు చెందిన అరవింద్​ అమెరికాలో నివాసాముంటున్నాడు. ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చిన ఆయన ఆదివారం తన స్నేహితులతో కలిసి రిసార్టుకు చేరుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం బైక్​ రెసింగ్​ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయి అక్కడిక్కడే మరణించాడు. గుట్టు చప్పుడు కాకుండా... మృతదేహాన్ని వికారాబాద్​ మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్​ ఇవ్వకపోడం వల్లే అరవింద్​ చనిపోయినట్లు తెలుస్తోంది.

సరదాకోసం వచ్చి...శవమైన ప్రవాస భారతీయుడు

ఇవీ చూడండి:'మహా' వర్షాలకు 48 గంటల్లో 50 మంది బలి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.