ETV Bharat / state

భూమి హక్కులపై ఆర్ఐతో వాగ్వాదం.. మహిళ మృతి

నిర్వాసితుల భూమి హక్కు పత్రాలను పరిశీలించేందుకు వచ్చిన అధికారితో జరిగిన వాగ్వాదంలో.. ఓ మహిళ మృతి చెందింది. సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

author img

By

Published : Dec 30, 2020, 1:17 PM IST

woman was deid in an altercation with ri in suryapet
'ఆర్ఐతో వాగ్వాదానికి దిగి.. ఓ మహిళ మృతి'

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడులో నిర్వాసితుల భూమి హక్కు పత్రాలను పరిశీలించేందుకు వచ్చిన ఆర్ఐతో స్థానిక మహిళలు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది.

బాధితురాలు మోతి(54) ను ఆసుపత్రికు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే.. గుండె పోటుతో మృతి చెందింది. ఆర్ఐ కారణంగానే మోతి చనిపోయిందంటూ.. కుటుంబసభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడులో నిర్వాసితుల భూమి హక్కు పత్రాలను పరిశీలించేందుకు వచ్చిన ఆర్ఐతో స్థానిక మహిళలు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది.

బాధితురాలు మోతి(54) ను ఆసుపత్రికు తరలిస్తుండగా మార్గ మధ్యలోనే.. గుండె పోటుతో మృతి చెందింది. ఆర్ఐ కారణంగానే మోతి చనిపోయిందంటూ.. కుటుంబసభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: మల్లన్నసాగర్ నిర్వాసితుల వంటా వార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.