ETV Bharat / state

సూర్యాపేట జడ్పీ ఛైర్​పర్సన్​ అభ్యర్థిని ప్రకటించిన ఉత్తమ్​ - suryapet congress zp chairperson

సూర్యాపేట జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్​ అభ్యర్థిగా అనంతగిరి జడ్పీటీసీ స్థానం నుంచి పోటీచేసిన బుర్ర సుధారాణిని ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి.

సూర్యాపేట జడ్పీ ఛైర్​పర్సన్​ అభ్యర్థిని ప్రకటించిన ఉత్తమ్​
author img

By

Published : May 12, 2019, 2:33 PM IST

నేటితో మూడో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ముగియనుండటం వల్ల రాజకీయపార్టీలు ప్రచార జోరును పెంచాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి అనంతగిరి మండలంలోని పాలవరం, చనుపల్లి, త్రిపురవరం గ్రామాల్లో పర్యటించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రైతుల కోసం కేసీఆర్​ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం ప్రజలకు అందట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ అభ్యర్థి​గా అనంతగిరి జడ్పీటీసీ స్థానానికి పోటీచేసిన బుర్ర సుధారాణిని ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి.

సూర్యాపేట జడ్పీ ఛైర్​పర్సన్​ అభ్యర్థిని ప్రకటించిన ఉత్తమ్​

ఇదీ చూడండి : జేఏవో ఉద్యోగాల నియామకం కేసులో హైకోర్టు తీర్పు

నేటితో మూడో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ముగియనుండటం వల్ల రాజకీయపార్టీలు ప్రచార జోరును పెంచాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి అనంతగిరి మండలంలోని పాలవరం, చనుపల్లి, త్రిపురవరం గ్రామాల్లో పర్యటించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రైతుల కోసం కేసీఆర్​ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం ప్రజలకు అందట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ అభ్యర్థి​గా అనంతగిరి జడ్పీటీసీ స్థానానికి పోటీచేసిన బుర్ర సుధారాణిని ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి.

సూర్యాపేట జడ్పీ ఛైర్​పర్సన్​ అభ్యర్థిని ప్రకటించిన ఉత్తమ్​

ఇదీ చూడండి : జేఏవో ఉద్యోగాల నియామకం కేసులో హైకోర్టు తీర్పు

Intro:( )
సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్గా అనంతగిరి జెడ్పిటిసి అభ్యర్థిని బుర్ర సుధారాణిని ప్రకటించిన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

ఎన్నికల ప్రచారం ఈరోజు ముగుస్తుండటంతో అన్ని రాజకీయపార్టీలు ప్రచార జోరును పెంచాయి. ఇందులో భాగంగా టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి గారు అనంతగిరి మండలం లోని పాలవరం చనుపల్లి త్రిపురవరం గ్రామాలలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.సూర్యపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్గా బుర్ర సుధారాణి ప్రకటించడం విశేషం.

ఏ మొహం పెట్టుకుని కెసిఆర్ కార్ గుర్తుకు ఓటు ఏయమంటున్నాడో నాకు అర్థం కావడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు రుణమాఫీ నిరుద్యోగ భృతి ఆసరా పెన్షన్లు దళితులకు 3 ఎకరాల భూమి ఏవి కూడా ప్రజలకు అందకుండా పోయాయిఅని ఎద్దేవా చేశారు.


Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్::కోదాడ


Conclusion:ఫోన్ నెంబర్::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.