ETV Bharat / state

కరోనాతో తిరుమలగిరికి చెందిన వ్యక్తి మృతి

author img

By

Published : Jul 27, 2020, 5:59 PM IST

తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్​లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచాడని వైద్యులు తెలిపారు.

covid patient died
కరోనాతో తిరుమలగిరికి చెందిన వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఈ మధ్య కాలంలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరగా... కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా... చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించినట్లు స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి ప్రశాంత్ తెలిపారు.

కొవిడ్​ కట్టడికి స్థానికంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు వైద్యాధికారి తెలిపారు. ప్రజలు భయబ్రాంతులకు గురికావొద్దని... వ్యక్తిగత భద్రత పాటించాలని సూచించారు.

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఈ మధ్య కాలంలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరగా... కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా... చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించినట్లు స్థానిక ప్రభుత్వ వైద్యాధికారి ప్రశాంత్ తెలిపారు.

కొవిడ్​ కట్టడికి స్థానికంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు వైద్యాధికారి తెలిపారు. ప్రజలు భయబ్రాంతులకు గురికావొద్దని... వ్యక్తిగత భద్రత పాటించాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.