కరోనా వైరస్ మహమ్మారి వలన గత నాలుగు నెలలుగా ఆగిపోయిన చదువు పిల్లలపై తీరని ప్రభావం చూపుతుందని భావించిన ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులకు టీ-శాట్ ద్వారా పాఠాలు బోధిస్తుంది. సోమవారం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రం మొదటి సెంటర్లోని టీచర్ రామక్క పిల్లలకు ఆన్లైన్ పాఠాలు వినిపించారు. పిల్లల విద్యాసామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ఇంటి వద్ద తల్లిదండ్రులు టీ-శాట్ తరగతలు వినిపించాలని ఆమె కోరారు.
అంగన్వాడీ కేంద్రంలో ఆన్లైన్లో తరగతుల నిర్వహణ
కరోనా వైరస్ ప్రభావం అంగన్వాడీ చిన్నారులపై పడకుండా ప్రభుత్వం చిన్నారుల విద్యాసామర్థ్యాలను పెంచేందుకు టీ-శాట్ తరగతులు నిర్వహిస్తుంది. కాగా సూర్యాపేట జిల్లాలో అంగన్వాడీ టీచర్లు పిల్లలకు ఆన్లైన్ తరగతులు వినిపిస్తున్నారు.
![అంగన్వాడీ కేంద్రంలో ఆన్లైన్లో తరగతుల నిర్వహణ t-sat online classes in suryapeta anganvadi school](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8102376-387-8102376-1595255952466.jpg?imwidth=3840)
కరోనా వైరస్ మహమ్మారి వలన గత నాలుగు నెలలుగా ఆగిపోయిన చదువు పిల్లలపై తీరని ప్రభావం చూపుతుందని భావించిన ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులకు టీ-శాట్ ద్వారా పాఠాలు బోధిస్తుంది. సోమవారం సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రం మొదటి సెంటర్లోని టీచర్ రామక్క పిల్లలకు ఆన్లైన్ పాఠాలు వినిపించారు. పిల్లల విద్యాసామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ఇంటి వద్ద తల్లిదండ్రులు టీ-శాట్ తరగతలు వినిపించాలని ఆమె కోరారు.
ఇవీ చూడండి: కరోనా కన్నీళ్లు: చనిపోయిన ఆరురోజుల తర్వాత అంత్యక్రియలు