ETV Bharat / state

'ముందు కుటుంబం తర్వాతే వ్యాపారం'

author img

By

Published : Jul 30, 2020, 4:36 PM IST

కరోనా నానాటికీ విజృంభిస్తోన్న తరుణంలో సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో అన్ని వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ను ప్రకటించాయి. అత్వవసర సేవలు మినహా రేపటి నుంచి 15 రోజుల పాటు అన్ని దుకాణాలు మూసివేస్తున్నట్టు మున్సిపల్​ కమిషన్​ నాగిరెడ్డి వెల్లడించారు.

self lock down at huzurnagar suryapet
ముందు కుటుంబం తర్వాతే వ్యాపారం నినాదంతో స్వచ్ఛంద లాక్​డౌన్​

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్ పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ ప్రకటించారు. రేపటి నుంచి ఆగస్టు 14 వరకు 15 రోజులు పూర్తి బంద్​ పాటించాలని నిర్ణయించుకున్నారు.

ముందు కుటుంబం తరువాత వ్యాపారం అనే నినాదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారస్తుల సంఘం నాయకులు తెలిపారు. కూరగాయలు, పాలు ప్రతిరోజు ఉదయం 10 గంటల వరకు మాత్రమే అందుబాటు ఉంటాయని.. ఏదైనా అత్యవసరం అయితే స్పెషల్ వాలంటీర్ టీం సాయం చేస్తారని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించారు.

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్ పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా లాక్​డౌన్​ ప్రకటించారు. రేపటి నుంచి ఆగస్టు 14 వరకు 15 రోజులు పూర్తి బంద్​ పాటించాలని నిర్ణయించుకున్నారు.

ముందు కుటుంబం తరువాత వ్యాపారం అనే నినాదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వ్యాపారస్తుల సంఘం నాయకులు తెలిపారు. కూరగాయలు, పాలు ప్రతిరోజు ఉదయం 10 గంటల వరకు మాత్రమే అందుబాటు ఉంటాయని.. ఏదైనా అత్యవసరం అయితే స్పెషల్ వాలంటీర్ టీం సాయం చేస్తారని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి ప్రకటించారు.

ఇదీ చూడండి: కొత్తగా ఆరు లెదర్ పార్కులు... 3 వేల మందికి ఉపాధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.