ETV Bharat / state

జూబ్లీహిల్స్​ మాదిరిగా అభివృద్ధి చేస్తాం: ఉత్తమ్​ కుమార్ ​రెడ్డి - huzurnagar mahaprasthanam visited by mp uttam kumar reddy

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో నిర్మిస్తున్న మహాప్రస్థానాన్ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ రెడ్డి సందర్శించారు. ​జూబ్లీహిల్స్​ మహా ప్రస్థానానికి దీటుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

pcc chief uttam visited maha prasthanam in huzurnagar
మహాప్రస్థానాన్ని సందర్శించిన ఉత్తమ్​కుమార్​రెడ్డి
author img

By

Published : Feb 14, 2020, 8:13 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ పట్టణంలో నూతనంగా నిర్మిస్తోన్న మహా ప్రస్థానాన్ని నల్గొండ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి సందర్శించారు. జూబ్లీహిల్స్​ మహాప్రస్థానానికి దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. సుమారు రూ. 5 లక్షలతో విద్యుత్​ వ్యవస్థ ఏర్పాటు, రూ.25 లక్షలతో సీసీ రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులు వచ్చే విధంగా కృషిచేస్తామని తెలిపారు.

మహాప్రస్థానాన్ని సందర్శించిన ఉత్తమ్​కుమార్​రెడ్డి

ఇవీచూడండి: గాంధీలో మరో వివాదం

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​ పట్టణంలో నూతనంగా నిర్మిస్తోన్న మహా ప్రస్థానాన్ని నల్గొండ ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి సందర్శించారు. జూబ్లీహిల్స్​ మహాప్రస్థానానికి దీటుగా తీర్చిదిద్దుతామన్నారు. సుమారు రూ. 5 లక్షలతో విద్యుత్​ వ్యవస్థ ఏర్పాటు, రూ.25 లక్షలతో సీసీ రోడ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని నిధులు వచ్చే విధంగా కృషిచేస్తామని తెలిపారు.

మహాప్రస్థానాన్ని సందర్శించిన ఉత్తమ్​కుమార్​రెడ్డి

ఇవీచూడండి: గాంధీలో మరో వివాదం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.