ETV Bharat / state

'ఎన్ని కుట్రలు చేసినా హుజూర్​నగర్​లో తెరాసదే విజయం'

author img

By

Published : Oct 18, 2019, 10:43 PM IST

హుజూర్​నగర్​ ప్రచారంలో కాంగ్రెస్​ పార్టీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి మండిపడ్డారు. ఎంపీ రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

PALLA RAJESHWAR REDDY ON REVNATHRADDY, KOMATIREDDY IN HUZURNAGAR BY ELECTIONS

ప్రతిపక్షాలు ఎన్నికుట్రలు చేసినా అంతిమంగా హుజూర్​నగర్​లో తెరాస జెండా ఎగటం ఖాయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి స్పష్టం చేశారు. ప్రచార సమయంలో ఎంపీ రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజుర్​నగర్​లో పద్మావతికి టికెట్ ఇవోద్దని వ్యతిరేఖించిన రేవంత్​రెడ్డి... ఎన్నికల ప్రచారంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. కోమటిరెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని పల్లా హితవు పలికారు.

'ఎన్ని కుట్రలు చేసినా హుజూర్​నగర్​లో తెరాసదే విజయం'

ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి: హైకోర్టు

ప్రతిపక్షాలు ఎన్నికుట్రలు చేసినా అంతిమంగా హుజూర్​నగర్​లో తెరాస జెండా ఎగటం ఖాయమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి స్పష్టం చేశారు. ప్రచార సమయంలో ఎంపీ రేవంత్​రెడ్డి, కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హుజుర్​నగర్​లో పద్మావతికి టికెట్ ఇవోద్దని వ్యతిరేఖించిన రేవంత్​రెడ్డి... ఎన్నికల ప్రచారంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు. కోమటిరెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలని పల్లా హితవు పలికారు.

'ఎన్ని కుట్రలు చేసినా హుజూర్​నగర్​లో తెరాసదే విజయం'

ఇవీ చూడండి: ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపండి: హైకోర్టు

Intro:హుజుర్నగర్ లో లోని
పార్టీ కార్యాలయంలో
ఉప ఎన్నిక ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి,,
ఎంపీ లింగయ్య యాదవ్,, MLA లింగయ్య లు

PRESS MEET......

పల్లా రాజేశ్వర్ రెడ్డి పాయింట్స్..

రేవంత్ రెడ్డి ఓ దొరికిన దొంగ...ఓ పిట్టల దొర...

జైలు చిప్ప కూడుకు అలవాటు పడ్డ రేవంత్ రెడ్డి మళ్ళీ జైలుకు పోవడం ఖాయం...

బుడ్ధర్ ఖాన్ లా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పెద్ద నాయకున్నీ అని భ్రమ పడుతున్నడు..పగటికలలు కంటున్నడు...

హుజుర్నగర్ లో ఉత్తమ్ పద్మావతి టికెట్ వద్దని వ్యతిరేఖించిన రేవంత్ రెడ్డి ఇవ్వాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ముసలి కన్నీరు కారుస్తున్నడు...



కోమటిరెడ్డి పిచ్చి మాటలు మానుకోవాలి....

తప్ప తాగి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు.

నల్గొండ లో ఓడ గొట్టి బుద్ది చెప్పినా కోమటిరెడ్డి కి ఇంకా గుణపాఠం రాలేదు.........

కోమటిరెడ్డి ని పిచ్చసూపత్రి లో చేరిపిస్తాం.

రేవంత్ నోరు అదుపులో పెట్టుకోక పోతే తెలంగాణ ప్రజలు తరిమికొడుతారు..


తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి మంత్రి పదవిని పొందిన ఉత్తమ్ కి ఎ
ఈప్పుడు ఏ ముఖం పెట్టుకొని కోమటిరెడ్డి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు..

హుజుర్నగర్ లో కాంగ్రెస్ తోడేలు గుంపులు,, పగటి వేశగాళ్ళు,,వృద్ధ జంబుకాలు ,
గజ దొంగల గుంపు వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.

హుజుర్నగర్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు.

ఎన్ని కుట్రలు చేసిన అంతిమ విజయం TRS దే.Body:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ హుజుర్నగర్Conclusion:ఫోన్ నెంబర్ 7780212346

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.