ETV Bharat / state

తాగిన మైకంలో వ్యక్తిపై కత్తితో దాడి

author img

By

Published : Jul 13, 2019, 5:26 PM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలో తాగిన మైకంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

తాగిన మైకంలో వ్యక్తిపై కత్తితో దాడి

సిద్దిపేట జిల్లా కేంద్రంలో తాగిన మైకంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రాత్రి మద్యం సేవించి ఒకరికొకరు ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. గాయపడ్డ ఇద్దరూ పాత బస్టాండ్ సమీపంలో ఆశ్రయం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

తాగిన మైకంలో వ్యక్తిపై కత్తితో దాడి

ఇవీచూడండి: సిద్దిపేటలో ముస్తాబవుతున్న ప్రకృతి మణిహారం

సిద్దిపేట జిల్లా కేంద్రంలో తాగిన మైకంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. రాత్రి మద్యం సేవించి ఒకరికొకరు ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఇది గమనించిన స్థానికులు నిందితుడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. గాయపడ్డ ఇద్దరూ పాత బస్టాండ్ సమీపంలో ఆశ్రయం తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

తాగిన మైకంలో వ్యక్తిపై కత్తితో దాడి

ఇవీచూడండి: సిద్దిపేటలో ముస్తాబవుతున్న ప్రకృతి మణిహారం

రిపోర్టర్ :పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_71_13_MADYAMATULO_SCRIPT_TS10058 సెంటర్ : సిద్దిపేట జిల్లా:సిద్ధిపేట యాంకర్ : సిద్దిపేట జిల్లా సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద బాల్దవ కాంప్లెక్స్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు రాత్రి వేళల్లో ఆశ్రయం తీసుకుంటారు, ఇద్దరు వ్యక్తులు గత రాత్రి పుల్ గా మద్యం సేవించి ఒకరినొకరు ఘర్షణ పడ్డారు ఈ ఘర్షణలో తీవ్ర పెనుగులాట చేసుకున్నారు, మరో వ్యక్తి కత్తితో ఇంకో వ్యక్తిని గాయపరిచారు, అన్యాయంగా ఆ వ్యక్తిని గాయపరచడం తో గమనించిన స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు, సమాచారం అందుకున్న పోలీసులు గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి, కత్తితో గాయపరిచిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు, తాగిన మైకంలో ఒక మనిషి ఏమైనా చేస్తాడు అన్నదానికి ఈ ఘటనే నిదర్శనం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.