ETV Bharat / state

ప్రభలను ప్రారంభించిన నల్గొండ ఎంపీ ఉత్తమ్ - nalgonda mp uttam kumar reddy latest news

మేళ్ల చెరువు మండల కేంద్రం ఎర్రగుట్ట తండాలో శివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభలను నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

nalgonda mp uttam kumar reddy in prabhala celebrations at mellacheruvu
ప్రభలను ప్రారంభించిన నల్గొండ ఎంపీ ఉత్తమ్
author img

By

Published : Feb 21, 2020, 9:58 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రం ఎర్రగట్టు తండాలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభలను టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

ప్రభలను ప్రారంభించిన నల్గొండ ఎంపీ ఉత్తమ్

గ్రామ ప్రజలకు ఉత్తమ్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాలు బాగుపడాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ నియోజకవర్గం మేళ్లచెరువు మండల కేంద్రం ఎర్రగట్టు తండాలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభలను టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

ప్రభలను ప్రారంభించిన నల్గొండ ఎంపీ ఉత్తమ్

గ్రామ ప్రజలకు ఉత్తమ్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవితాలు బాగుపడాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.