ETV Bharat / state

మద్దిరాలలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెంలో ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమం, మద్దిరాల మండంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్​ పాల్గొన్నారు.

author img

By

Published : Jun 28, 2019, 11:26 PM IST

మద్దిరాలలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం, మద్దిరాల మండలాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్​ పర్యటించారు. జాజిరెడ్డిగూడెం ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధికి బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మద్దిరాల మండలంలో కల్యాణి లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ చేశారు. 164 మంది లబ్ధిదారులకు 1 కోటి 64 లక్షల 19 వేల రూపాయిల విలువైన చెక్కులను అందించారు.

మద్దిరాలలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

ఇవీ చూడండి: 'హరిత, నీలి విప్లవం తరహాలో విత్తన విప్లవం రావాలి'

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం, మద్దిరాల మండలాల్లో ఎమ్మెల్యే గాదరి కిశోర్​ పర్యటించారు. జాజిరెడ్డిగూడెం ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధికి బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మద్దిరాల మండలంలో కల్యాణి లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కుల పంపిణీ చేశారు. 164 మంది లబ్ధిదారులకు 1 కోటి 64 లక్షల 19 వేల రూపాయిల విలువైన చెక్కులను అందించారు.

మద్దిరాలలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కుల పంపిణీ

ఇవీ చూడండి: 'హరిత, నీలి విప్లవం తరహాలో విత్తన విప్లవం రావాలి'

Intro:Contributor: Anil
Center :Tungaturthi
Dist: Suryapet.
గత పాలకులకు భిన్నంగా తుంగతుర్తిని అభివృద్ధి చేశానని తుంగతుర్తి ఎం‌ఎల్‌ఏ
ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నాడు.                                                                        సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం, మద్దిరాల మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి కళ్యాణాలక్ష్మి ,షాదీముబారక్ చెక్కులు పంపిణి చేసి, సీసీ రోడ్లు ప్రారంభించారు.
తుంగతుర్తి నియోజకవర్గం గత పాలకుల నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి దూరం అయ్యింది అని , తుంగతుర్తిని గడిచిన 5 ఏళ్లలో అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా అహర్నిశలు కృషి చేస్తున్నానని తుంగతుర్తి శాసనసభ్యుడు గాదరి కిశోర్ కుమార్ అన్నారు. జాజిరెడ్డిగూడెం మండల పరిషత్తు కార్యాలయంలో నిర్వహించిన ఎంపీటీసీ ల వీడ్కోలు అభినందన సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగిస్తూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఎంపీటీసీలు రాజకీయాలకు అతీతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటు పడాలని అందుకు అధికారులతో పాటు తనవంతు సహకారం అందిస్తానన్నారు
. అనంతరం మద్దిరాల మండల కేంద్రం లోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణాలక్ష్మి ,షాదీముబారక్ చెక్కులను పంపిని చేసిన కార్యక్రమంలో పాల్గొని 164 మంది లబ్ధిదారులకు 1 కోటి 64 లక్షల 19 వేల చెక్కులను పంపినిచేశారు.
అనంతరం చిన్ననేమిల గ్రామంలో 30 లక్షల సీడీఎఫ్ నిధులతో నిర్మించిన సిసి రోడ్డు లను ప్రారంభించారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.