ETV Bharat / state

'అందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి' - విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని మంత్రి జగదీశ్​రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో శ్రీ కంఠమహేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే పాల్గొన్నారు.

'అందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి'
'అందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి'
author img

By

Published : Nov 11, 2020, 7:47 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో శ్రీకంఠమహేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్​కుమార్​ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్​ పోతరాజు రజిని, మండల తెరాస అధ్యక్షుడు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య, మార్కెట్ కమిటీ వైస్​ ఛైర్మన్​ గుండగాని అంబయ్య తదితరులు పాల్గొన్నారు.

సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో శ్రీకంఠమహేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్​కుమార్​ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్​ పోతరాజు రజిని, మండల తెరాస అధ్యక్షుడు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య, మార్కెట్ కమిటీ వైస్​ ఛైర్మన్​ గుండగాని అంబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ధాన్యం అమ్ముకునేందుకు టోకెన్​లు.. వాటి కోసం క్యూ లైన్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.