ETV Bharat / state

విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా: మంత్రి జగదీశ్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై నమ్మకం ఉంచి రెండోసారి విద్యుత్ శాఖను కట్టబెట్టడం వల్ల ఆ శాఖకు వన్నె తెచ్చేవిధంగా పనిచేస్తానని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెరాసలో అసంతృప్తులు ఉండటం సాధారణమని అభిప్రాయపడ్డారు.

author img

By

Published : Sep 11, 2019, 5:51 AM IST

Updated : Sep 11, 2019, 7:23 AM IST

విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా: మంత్రి జగదీశ్ రెడ్డి

పూర్తి నమ్మకంతోనే తనకు విద్యుత్ శాఖను రెండోసారి కట్టబెట్టారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. యాదాద్రి విద్యుత్​ కేంద్రాన్ని వచ్చే మూడేళ్లలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల వంటి పథకాలతో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా... రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా వెనక్కుపోయేది లేదన్నారు. నల్గొండ జిల్లా రాజకీయాలు, అభివృద్ధి పథకాల అమలు తీరుపై... ఈటీవీ భారత్​తో ముచ్చటించారు. నూతన శాఖ బాధ్యతలు చేపట్టిన జగదీశ్ రెడ్డితో... మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.

విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా: మంత్రి జగదీశ్ రెడ్డి


ఇవీచూడండి: ఆర్థిక మంత్రి హరీశ్​కు అభిమానుల ఘన స్వాగతం

పూర్తి నమ్మకంతోనే తనకు విద్యుత్ శాఖను రెండోసారి కట్టబెట్టారని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. యాదాద్రి విద్యుత్​ కేంద్రాన్ని వచ్చే మూడేళ్లలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల వంటి పథకాలతో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా... రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా వెనక్కుపోయేది లేదన్నారు. నల్గొండ జిల్లా రాజకీయాలు, అభివృద్ధి పథకాల అమలు తీరుపై... ఈటీవీ భారత్​తో ముచ్చటించారు. నూతన శాఖ బాధ్యతలు చేపట్టిన జగదీశ్ రెడ్డితో... మా ప్రతినిధి జయప్రకాశ్ ముఖాముఖి.

విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా: మంత్రి జగదీశ్ రెడ్డి


ఇవీచూడండి: ఆర్థిక మంత్రి హరీశ్​కు అభిమానుల ఘన స్వాగతం

sample description
Last Updated : Sep 11, 2019, 7:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.