ETV Bharat / state

రెడ్​జోన్​ ప్రాంతాల్లో మంత్రి జగదీశ్ ​రెడ్డి పర్యటన

author img

By

Published : Apr 13, 2020, 10:03 AM IST

సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్​ రెడ్డి ఆకస్మిక పర్యటన చేశారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి పట్టణంలోని రెడ్​జోన్ ప్రాంతాలను పరిశీలించారు.

minister jagadesh reddy surprise visit
రెడ్​జోన్​ ప్రాంతాల్లో మంత్రి జగదీశ్ ​రెడ్డి పర్యటన

సూర్యాపేటలో లాక్​డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని మంత్రి జగదీశ్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు మున్సిపాలిటీ రూపొందించిన యాప్ ద్వారా నిత్యావసర సరకులు, కూరగాయలు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లా కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్​తో కలిసి రెడ్​జోన్​ ప్రాంతాలను పరిశీలించారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా అదుపులోకి వస్తుందని... అందుకు అందరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

సూర్యాపేటలో లాక్​డౌన్ కట్టుదిట్టంగా అమలు చేయాలని మంత్రి జగదీశ్​ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు మున్సిపాలిటీ రూపొందించిన యాప్ ద్వారా నిత్యావసర సరకులు, కూరగాయలు సరఫరా చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లా కేంద్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్​తో కలిసి రెడ్​జోన్​ ప్రాంతాలను పరిశీలించారు. ప్రజల సహకారం ఉంటేనే కరోనా అదుపులోకి వస్తుందని... అందుకు అందరూ సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: 'మరో 2 రోజుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.