ETV Bharat / state

మల్లయ్య మరణం పార్టీకి తీరని లోటు: ఉత్తమ్​ కుమార్​ రెడ్డి - ఉత్తమ్​కుమార్​ రెడ్డి

సూర్యాపేట జిల్లాలో అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందె చిన్న మల్లయ్య పార్థివదేహానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు.

మల్లయ్య మరణం పార్టీకి తీరని లోటు: ఉత్తమ్​కుమార్​ రెడ్డి
author img

By

Published : Sep 5, 2019, 11:01 AM IST

సూర్యాపేట జిల్లా నేరేడు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందె చిన్న మల్లయ్య పార్థివ దేహానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. పార్టీ జెండా కప్పి సంతాపం తెలిపారు. మల్లయ్య మరణం కాంగ్రెస్​ పార్టీకి తీరని లోటని, పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరేడుచర్ల మండలంలో ఆయన పేరు మీద అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మల్లయ్య కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మల్లయ్య మరణం పార్టీకి తీరని లోటు: ఉత్తమ్​కుమార్​ రెడ్డి

ఇదీ చూడండి : గోదావరిలో వ్యర్థాల విడుదలపై సుమోటో కేసు నమోదు...

సూర్యాపేట జిల్లా నేరేడు మండలానికి చెందిన మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందె చిన్న మల్లయ్య పార్థివ దేహానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. పార్టీ జెండా కప్పి సంతాపం తెలిపారు. మల్లయ్య మరణం కాంగ్రెస్​ పార్టీకి తీరని లోటని, పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. నేరేడుచర్ల మండలంలో ఆయన పేరు మీద అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. మల్లయ్య కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మల్లయ్య మరణం పార్టీకి తీరని లోటు: ఉత్తమ్​కుమార్​ రెడ్డి

ఇదీ చూడండి : గోదావరిలో వ్యర్థాల విడుదలపై సుమోటో కేసు నమోదు...

Intro:సూర్యాపేట జిల్లా ఉమ్మడి నేరేడు మండలానికి చెందిన మాజీ ఎంపిపి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అందే చిన్న మల్లయ్య అనారోగ్యంతో చనిపోయాడు టిపిసిసి ఉత్తంకుమార్ రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి సంతాపం తెలిపారు ఉత్తం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని ఆయన ఆదర్శ నాయకుడు మంచి వ్యక్తి ఎల్లప్పుడు నేరేడుచర్ల మండలాన్ని అభివృద్ధి కోరుకున్న వ్యక్తి నాకు మంచి మిత్రుడు గా కాంగ్రెస్ పార్టీకి మంచి నాయకుడిగా ఆయన సేవలు మరువలేనివని అన్నారు నేరేడుచర్ల నుండి జన్పహాడ్ వరకు ఆయన చొరవ తోనే రోడ్డు వేయించడం జరిగిందని అన్నారు నేరేడుచర్ల మండలం లో ఆయన పేరుమీద అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చినా ముందుండి నడిపిస్తాను అని అన్నారు ఆయన చనిపోయినాడు అంటే నేను నమ్మలేకపోతున్నాను అని ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గుండెలోనే ఉన్నాడని కుటుంబ సభ్యులకు నేను కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారుBody:రిపోర్టింగ్ అండ్ కెమెరా రమేష్
సెంటర్ huzurnagarConclusion:ఫోన్ నెంబర్ 7780212346
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.