ETV Bharat / state

సాదాబైనామాలకు ఇదే చివరి అవకాశం : ఆర్డీవో

author img

By

Published : Nov 3, 2020, 11:10 PM IST

రైతుల ప్రయోజనాల దృష్ట్యా సాదాబైనామాల రిజిస్ట్రేషన్​కు ప్రభుత్వం​ వెసులుబాటును కల్పించిందని సూర్యాపేట ఆర్డీవో రాజేంద్రకుమార్ అన్నారు. ప్రతి రైతు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

Last chance to register sadhabinama lands sya suryaapeta rdo rajendrakumar
సాదాబైనామాలకు ఇదే చివరి అవకాశం : ఆర్డీవో

సాదాబైనామా భూములు రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు ఇదే చివరి అవకాశమని సూర్యాపేట ఆర్డీవో రాజేంద్రకుమార్ తెలిపారు. జిల్లాలోని తుంగతుర్తి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి, రిజిస్ట్రేషన్​ విధానాన్ని సిబ్బందికి వివరించారు.

2014 ముందు భూములకు తప్పనిసరిగా ధరణిలోనే వివరాలు పొందుపరచాలన్నారు. సాదాబైనామాలకు రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ చివరి అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్ప, ఆర్ఐ మహమ్మద్ అలీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మంత్రి నిరంజన్​రెడ్డి విజ్ఞప్తిపై నాబార్డ్ సానుకూల స్పందన

సాదాబైనామా భూములు రిజిస్ట్రేషన్​ చేసుకునేందుకు ఇదే చివరి అవకాశమని సూర్యాపేట ఆర్డీవో రాజేంద్రకుమార్ తెలిపారు. జిల్లాలోని తుంగతుర్తి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి, రిజిస్ట్రేషన్​ విధానాన్ని సిబ్బందికి వివరించారు.

2014 ముందు భూములకు తప్పనిసరిగా ధరణిలోనే వివరాలు పొందుపరచాలన్నారు. సాదాబైనామాలకు రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ చివరి అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుష్ప, ఆర్ఐ మహమ్మద్ అలీ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:మంత్రి నిరంజన్​రెడ్డి విజ్ఞప్తిపై నాబార్డ్ సానుకూల స్పందన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.