ETV Bharat / state

రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవెన్యూ చట్టం: సైదిరెడ్డి

author img

By

Published : Sep 12, 2020, 9:56 PM IST

రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చినట్టు హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యపేట జిల్లా మట్టంపల్లి మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.

huzurnagar mla saidireddy on new revenue act in suryapeta district
రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవెన్యూ చట్టం: సైదిరెడ్డి

సూర్యపేట జిల్లా మట్టంపల్లిలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సైదిరెడ్డి హాజరయ్యారు. రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ చట్టంతో భూ కబ్జా దారుల నుంచి భూములను రక్షించుకోవచ్చని అన్నారు.

రైతులు తమ భూములు ఆన్​లైన్​లో నమోదు కాక.. పట్టా పుస్తకాలు రాక.. రైతు బంధు, రైతు భీమా పథకాలు కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొ చ్చిందని తెలిపారు. అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

సూర్యపేట జిల్లా మట్టంపల్లిలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సైదిరెడ్డి హాజరయ్యారు. రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పారు. ఈ చట్టంతో భూ కబ్జా దారుల నుంచి భూములను రక్షించుకోవచ్చని అన్నారు.

రైతులు తమ భూములు ఆన్​లైన్​లో నమోదు కాక.. పట్టా పుస్తకాలు రాక.. రైతు బంధు, రైతు భీమా పథకాలు కోల్పోతున్నారని అన్నారు. ఇలాంటి వారి కోసమే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొ చ్చిందని తెలిపారు. అధికారులు అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మరోసారి కరోనా పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.