ETV Bharat / state

సూర్యాపేటలో రోడ్డెక్కిన పత్తి రైతులు

author img

By

Published : Dec 3, 2019, 8:54 AM IST

సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయడం లేదని సూర్యాపేట జిల్లా నాగారం మండలం ప్రగతినగర్​ రైతులు రాస్తారోకో నిర్వహించారు.

cotton farmers protest at nagaram mandal in suryapet district
సూర్యాపేటలో రోడ్డెక్కిన పత్తి రైతులు

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ప్రగతినగర్​ రైతులు రాస్తారోకో నిర్వహించారు. సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయడం లేదని నిరసన తెలిపారు. కనీస వసతులు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటం వల్ల కేంద్రానికి తీసుకువచ్చిన పత్తి తడిచిపోయిందని ఆవేదన చెందారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి పత్తి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా రైతులు ఆందోళన విరమించారు.

సూర్యాపేటలో రోడ్డెక్కిన పత్తి రైతులు

సూర్యాపేట జిల్లా నాగారం మండలం ప్రగతినగర్​ రైతులు రాస్తారోకో నిర్వహించారు. సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు చేయడం లేదని నిరసన తెలిపారు. కనీస వసతులు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటం వల్ల కేంద్రానికి తీసుకువచ్చిన పత్తి తడిచిపోయిందని ఆవేదన చెందారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. కేంద్రం నిర్వాహకులతో మాట్లాడి పత్తి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వగా రైతులు ఆందోళన విరమించారు.

సూర్యాపేటలో రోడ్డెక్కిన పత్తి రైతులు
Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.