ETV Bharat / state

పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురిపై కేసు

author img

By

Published : Apr 24, 2020, 11:39 AM IST

పేకాట స్థావరంపై దాడి చేసి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎస్సై డానియల్ తెలిపారు. నిందితుల్లో ప్రజాప్రనిధులు, వ్యాపారస్తులు ఉన్నట్టు సమాచారం.

cards players caught in thirulamagiri police ride
పేకాట స్థావరంపై దాడి.. ఆరుగురిపై కేసు

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.43వేల నగదు, నాలుగు చరవాణీలు స్వాధీనం చేసకున్నారు. ఓ నివాస గృహంలో ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారం డయల్ 100కు వచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు తిరుమలగిరి ఎస్సై డానియల్ తెలిపారు.

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో పేకాట రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకొని రూ.43వేల నగదు, నాలుగు చరవాణీలు స్వాధీనం చేసకున్నారు. ఓ నివాస గృహంలో ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారం డయల్ 100కు వచ్చింది. అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్టు తిరుమలగిరి ఎస్సై డానియల్ తెలిపారు.

ఇదీ చూడండి: పెళ్లి ఖర్చులు సీఎంఆర్​ఎఫ్​కు.. వరుడి నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.