ETV Bharat / state

బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు.

author img

By

Published : Jul 23, 2019, 10:20 AM IST

Updated : Jul 23, 2019, 2:16 PM IST

బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం
బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద హైదరాబాద్ నుంచి కోదాడ వెళ్తున్న కారు డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించారు. మమత అనే మహిళ పరిస్థితి విషమించడం వల్ల ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కోదాడ మండలం రేవూరు గ్రామంలో వీరి బంధువు చనిపోవడం వల్ల అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శించారు.

బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా ప్రమాదం

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద హైదరాబాద్ నుంచి కోదాడ వెళ్తున్న కారు డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ఆస్పత్రికి తరలించారు. మమత అనే మహిళ పరిస్థితి విషమించడం వల్ల ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కోదాడ మండలం రేవూరు గ్రామంలో వీరి బంధువు చనిపోవడం వల్ల అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పరామర్శించారు.

Intro:Body:Conclusion:
Last Updated : Jul 23, 2019, 2:16 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.