రాష్ట్రంలో తెరాస పార్టీకి ప్రత్యామ్నాయంగా వచ్చే ఎన్నికల నాటికి భాజపా బలోపేతం చేసి అధికారంలోకి వస్తామని డీకే అరుణ విశ్వాసం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ అరాచకాలకు ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో 18 లక్షలకు పైగా సభ్యత్వ నమోదు జరగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీచూడండి: కర్'నాటకం'లో కొనసాగుతున్న రాజీనామాల పర్వం