ETV Bharat / state

కొండముచ్చు దాడి.. వ్యక్తికి ప్రాణాపాయం - suryapet district news

కొండముచ్చు ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బాధితుడికి నరం తెగి తీవ్ర రక్తస్రావమైంది.

baboon attacking on man in suryapet district
కొండముచ్చు దాడి.. వ్యక్తికి ప్రాణాపాయం
author img

By

Published : May 29, 2020, 10:11 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో కొండముచ్చు దాడి చేయడం వల్ల ఝార్ఖండ్​కు చెందిన వ్యక్తికి నరం తెగి తీవ్ర రక్తస్రావమైంది. గత కొంతకాలంగా కొండముచ్చు దాడి చేయడం వల్ల పలువురికి గాయాలు అయ్యాయి. ఈ విషయంపై సంబంధిత ఫారెస్ట్ అధికారులకు, మండల అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వ్యక్తి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో కొండముచ్చు దాడి చేయడం వల్ల ఝార్ఖండ్​కు చెందిన వ్యక్తికి నరం తెగి తీవ్ర రక్తస్రావమైంది. గత కొంతకాలంగా కొండముచ్చు దాడి చేయడం వల్ల పలువురికి గాయాలు అయ్యాయి. ఈ విషయంపై సంబంధిత ఫారెస్ట్ అధికారులకు, మండల అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వ్యక్తి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి: దుకాణంపైకి ఎక్కాడు.. పైలోకాలకు చేరాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.