ETV Bharat / state

దుబ్బాక ఓట్ల లెక్కింపులో మొరాయించిన రెండు ఈవీఎంలు

author img

By

Published : Nov 10, 2020, 3:03 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల లెక్కింపులో పోతిరెడ్డిపాడు, ఏటిగడ్డ కిష్టాపూర్​లో రెండు ఈవీఎంలు మొరాయించాయి. ఇవి పనిచేయపోతే... రీపోలింగ్​ పెట్టాలని భాజపా నేత ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు.

two evm machines struck in dubbaka election counting
దుబ్బాక ఓట్ల లెక్కింపులో మొరాయించిన రెండు ఈవీఎంలు

దుబ్బాక ఉప ఎన్నిక లెక్కింపులో రెండు ఈవీఎంలు మొరాయించాయి. పోతిరెడ్డిపాడు 21వ బూత్​లో 545 ఓటర్లు, ఏటిగడ్డ కిష్టాపూర్​లోని 136వ బూత్​లో 583 మంది ఓటర్లు ఉన్నాయి. ఈ ఈవీఎంలు పనిచేయకపోతే... రీపోలింగ్​కు భాజపా డిమాండ్ చేస్తుందని దుబ్బాక శాసనసభ నియోకజవర్గం ఎన్నికల ఇంఛార్జ్​ ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు.

దుబ్బాక ఉప ఎన్నిక లెక్కింపులో రెండు ఈవీఎంలు మొరాయించాయి. పోతిరెడ్డిపాడు 21వ బూత్​లో 545 ఓటర్లు, ఏటిగడ్డ కిష్టాపూర్​లోని 136వ బూత్​లో 583 మంది ఓటర్లు ఉన్నాయి. ఈ ఈవీఎంలు పనిచేయకపోతే... రీపోలింగ్​కు భాజపా డిమాండ్ చేస్తుందని దుబ్బాక శాసనసభ నియోకజవర్గం ఎన్నికల ఇంఛార్జ్​ ఏపీ జితేందర్ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి: దుబ్బాకలో 19 రౌండ్లు పూర్తి.. తొలిసారి ఆధిక్యంలోకి తెరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.