ETV Bharat / state

ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ - TSRTC Employees Strike in Siddipeta district

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్టీసీ కార్మికులు మూడో రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. వారికి విపక్ష పార్టీల నాయకులు మద్దతు ప్రకటించారు.

ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ
author img

By

Published : Oct 7, 2019, 6:04 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికుల సమ్మెకు ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, తమ పట్ల ప్రభుత్వం అణచివేత ధోరణిని అనుసరిస్తోందని ఆర్టీసీ కార్మికులు నినదిస్తూ డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ

ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. కార్మికుల సమ్మెకు ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, తమ పట్ల ప్రభుత్వం అణచివేత ధోరణిని అనుసరిస్తోందని ఆర్టీసీ కార్మికులు నినదిస్తూ డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు.

ఆర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ

ఇవీ చూడండి: 'ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరి మారాలి

Intro:TG_KRN_102_07_RTC KARMIKULA_NIRASANA RYALI_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
------------------------------------------------------------- అర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సోమవారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది. కార్మికుల సమ్మెకు ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, తమ పట్ల ప్రభుత్వం అణచివేత ధోరణిని అనుసరిస్తుందని ఆర్టీసీ కార్మికులు నినదిస్తూ డిపో నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహనికి వినతి పత్రం అందించి నిరసన తెలిపారు.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోConclusion:అర్టీసీ కార్మికుల నిరసన ర్యాలీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.