సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఎంపీటీసీ ఆది వేణు తండ్రి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని తెరాస రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.
అనంతరం వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి, గణేశ్, అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.