ETV Bharat / state

ఎంపీటీసీకి తెరాస నేతల పరామర్శ - siddipet news

ఇటీవల తండ్రిని కోల్పోయిన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​ ఎంపీటీసీ ఆది వేణును తెరాస నాయకులు పరామర్శించారు. కుటుంబానికి సానుభూతి తెలిపారు.

ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన తెరాస నాయకులు
ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన తెరాస నాయకులు
author img

By

Published : Aug 6, 2020, 11:12 AM IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఎంపీటీసీ ఆది వేణు తండ్రి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని తెరాస రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.

అనంతరం వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి, గణేశ్​, అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పిల్లలను అమ్మగా లాలించండి కానీ... భయపెట్టొద్దు!

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ ఎంపీటీసీ ఆది వేణు తండ్రి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని తెరాస రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.

అనంతరం వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి, గణేశ్​, అమర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పిల్లలను అమ్మగా లాలించండి కానీ... భయపెట్టొద్దు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.