ETV Bharat / state

అక్కన్నపేట కేజీబీవీ ముందు గిరిజన నాయకుల ధర్నా - Tribal leaders protest over suspension of KGBV school

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని కేజీబీవీ ఆశ్రమ పాఠశాల ముందు గిరిజన నాయకులు ధర్నా చేశారు. పాఠశాల ప్రత్యేక అధికారిని సస్పెండ్​ చేయాలంటూ నినదించారు.

అక్కన్నపేట కేజీబీవీ ముందు గిరిజన నాయకుల ధర్నా
author img

By

Published : Nov 13, 2019, 9:30 PM IST

కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారిని వెంటనే సస్పెండ్​ చేయాలంటూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని కేజీబీవీ వద్ద గిరిజన నాయకులు నిరసన తెలిపారు. గిరిజన విద్యార్థినులను భాష, కులం పేరుతో దూషిస్తోందని ఆరోపించారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, స్థానిక భాషలో మాట్లాడితే జరిమానా విధిస్తూ భయాందోళనలకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు గిరిజన సంఘాల నాయకులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. సంబంధిత అధికారిణిపై చర్యలు తీసుకోవాలని అక్కన్నపేట పోలీస్​ స్టేషన్​లో గిరిజన నాయకులు ఫిర్యాదు చేశారు.

అక్కన్నపేట కేజీబీవీ ముందు గిరిజన నాయకుల ధర్నా

ఇదీ చూడండి: పాలమూరులో యథేచ్ఛగా మట్టి దందా

కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారిని వెంటనే సస్పెండ్​ చేయాలంటూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని కేజీబీవీ వద్ద గిరిజన నాయకులు నిరసన తెలిపారు. గిరిజన విద్యార్థినులను భాష, కులం పేరుతో దూషిస్తోందని ఆరోపించారు. పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, స్థానిక భాషలో మాట్లాడితే జరిమానా విధిస్తూ భయాందోళనలకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులు గిరిజన సంఘాల నాయకులకు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. సంబంధిత అధికారిణిపై చర్యలు తీసుకోవాలని అక్కన్నపేట పోలీస్​ స్టేషన్​లో గిరిజన నాయకులు ఫిర్యాదు చేశారు.

అక్కన్నపేట కేజీబీవీ ముందు గిరిజన నాయకుల ధర్నా

ఇదీ చూడండి: పాలమూరులో యథేచ్ఛగా మట్టి దందా

Intro:TG_KRN_101_13_GIRIJENA NAYAKULA_DHARNA_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
----------------------------------------------------------------------------
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని కేజీబీవీ ఆశ్రమ పాఠశాల ఎదుట గిరిజన నాయకులు ధర్నా నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలో గత కొన్ని రోజులుగా ప్రత్యేక అధికారిని గిరిజన విద్యార్థినులను భాష, కులం పేరుతో దూషిస్తూ అనుచితంగా ప్రవర్తిస్తుందని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదంటూ, విద్యార్ధులను దూషించిన ప్రత్యేక అధికారిని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లంబాడి భాష మాట్లాడిన విద్యార్థినులకు జరిమానాలు విధిస్తూ భయాందోళనలకు గురి చేస్తుందని ఆరోపించారు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గిరిజన సంఘాల నాయకులకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం సంబంధిత అధికారిని పై చర్యలు తీసుకోవాలని అక్కన్నపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.



Body:బైట్

1) లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు,
రాజు నాయక్



Conclusion:అక్కన్నపేట లోని కేజీబీవీ ఆశ్రమ పాఠశాల ఎదుట గిరిజన నాయకుల ధర్నా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.