సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం పర్యటించింది. డా.మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారుల బృందం కోమటిబండలోని మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్ను సందర్శించింది. మిషన్ భగీరథ ప్రత్యేకతలు, అనుసరిస్తున్న విధానాలను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగార్జున.. శిక్షణ అధికారుల బృందానికి వివరించారు.
కోమటిబండలో శిక్షణ అధికారుల బృందం పర్యటన - trainee assistant section officers visited mission bhageeradha plant
సిద్దిపేట జిల్లా కోమటిబండలోని మిషన్ భగీరథ ప్లాంట్ను శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం సందర్శించింది. పనితీరు, ప్రత్యేకతలను అడిగి తెలుసుకొంది.

కోమటిబండలో శిక్షణ అధికారుల బృందం పర్యటన
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శిక్షణ అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం పర్యటించింది. డా.మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న అధికారుల బృందం కోమటిబండలోని మిషన్ భగీరథ నీటి శుద్ధి ప్లాంట్ను సందర్శించింది. మిషన్ భగీరథ ప్రత్యేకతలు, అనుసరిస్తున్న విధానాలను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగార్జున.. శిక్షణ అధికారుల బృందానికి వివరించారు.
కోమటిబండలో శిక్షణ అధికారుల బృందం పర్యటన
కోమటిబండలో శిక్షణ అధికారుల బృందం పర్యటన
Intro:శిక్షణలో ఉన్న అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం సభ్యులు గజ్వేల్ మండలం కోమటి బండ లో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ ను సందర్శించారుBody:డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ద్వారా నూతనంగా ఎంపికైన గ్రూప్ టు బ్యాచ్కు చెందిన అసిస్టెంట్ సెక్షన్ అధికారుల బృందం సభ్యులు శిక్షణలో భాగంగా ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆచార్య ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం లోని మిషన్ భగీరథ సందర్శించారు ఈ సందర్భంగా అక్కడి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగార్జున శిక్షణలో ఉన్న మిషన్ భగీరథ ప్రత్యేకతలు విధి విధానాలను వారికి వివరించారుConclusion: