ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడిన సిద్దిపేట ఆలయాలు - తెలంగాణలో వైకుంఠ ఏకాదశి పండుగ

సిద్దిపేటలో శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏకాదశి పురస్కరించుకుని వెంకటేశ్వర  స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వైకుంఠ ఏకాదశి విశిష్టత వివరిస్తూ ప్రవచనాలు నిర్వహించారు.

The Siddipeta temples, which are crowded with devotees
భక్తులతో కిటకిటలాడిన సిద్దిపేట ఆలయాలు
author img

By

Published : Jan 6, 2020, 6:24 PM IST

వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తుల కోసం ఉత్తరద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. పాలక మండలి సభ్యులు ఆలయం ముందు భక్తుల కోసం షామియానా, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ నియా ఘటనలు జరగకుండ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు స్వామి వారి దర్శనకోసం భారీగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండి పోయింది. వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత వివరిస్తూ ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు.. స్వామి వారికి మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు.

వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తుల కోసం ఉత్తరద్వారా దర్శనం ఏర్పాటు చేశారు. పాలక మండలి సభ్యులు ఆలయం ముందు భక్తుల కోసం షామియానా, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ నియా ఘటనలు జరగకుండ పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు స్వామి వారి దర్శనకోసం భారీగా తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండి పోయింది. వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత వివరిస్తూ ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు.. స్వామి వారికి మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు.

ఇవీ చూడండి; ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు

రిపోర్టర్ : పర్షరాములు ఫైల్ నేమ్ : TG_SRD_71_06_VYKUTAEKADASI_SCRIPT_TS10058 సెంటర్ : సిద్దిపేట జిల్లా : సిద్ధిపేట యాంకర్: వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో శ్రీ వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిట కిట లాడింది. వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల కోసం ఉత్తరద్వారా దర్శనం కిసం అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయం వద్ద భక్తుల కోసం షామియానాలు, క్యూలైన్లు ఏర్పాటు చేశారు పాలక మండలి.. ఎలాంటి అవాంఛ నియా ఘటనలు జరగ కుండ పోలీసులు భారీ బందో బస్తూ నిర్వహించారు.. ఉదయం నుండి భక్తులు స్వామి వారి దర్శనకోసం భారీగా తరలి వచ్చారు . ఆలయ ప్రాంగణం అంతా భక్తి పరవశ్యం తో నిండి పోయింది... వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టను వివరిస్తూ ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు.. స్వామి వారికి మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు అందిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరస్వామి దేవాలయాలన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.