ETV Bharat / state

'వచ్చే బడ్జెట్​లో సబ్సిడీపై వరికోత, నాటు యంత్రాలు'

వచ్చే ఆర్థిక బడ్జెట్​లో రైతులకు వరికోత మిషన్లు, నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందజేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు.

author img

By

Published : Dec 8, 2019, 8:18 PM IST

telangana finance minister harish rao says that they will allocate some funds to give agriculture Tools on Subsidy in next budget
హుస్నాబాద్​లో మంత్రి హరీశ్​ పర్యటన
హుస్నాబాద్​లో మంత్రి హరీశ్​ పర్యటన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. మండలంలోని జిల్లెలగడ్డ చెరువును సందర్శించారు.

అనంతరం మార్కెట్​ యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు. వచ్చే ఆర్థిక బడ్జెట్​లో వరికోత మిషన్లు, నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందజేస్తామని తెలిపారు.

హుస్నాబాద్​ నియోజకవర్గానికి సాగు, తాగునీరు ఇబ్బంది లేకుండా గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.

హుస్నాబాద్​లో మంత్రి హరీశ్​ పర్యటన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. మండలంలోని జిల్లెలగడ్డ చెరువును సందర్శించారు.

అనంతరం మార్కెట్​ యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు. వచ్చే ఆర్థిక బడ్జెట్​లో వరికోత మిషన్లు, నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందజేస్తామని తెలిపారు.

హుస్నాబాద్​ నియోజకవర్గానికి సాగు, తాగునీరు ఇబ్బంది లేకుండా గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు.

Intro:TG_KRN_101_08_HARISH RAO_PARYATANA_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ను అన్నివిధాలా అభివృద్ధి చేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలో 2.90 కోట్లతో నిర్మించిన గాడిదలోద్ది చెరువును సందర్శించారు. అనంతరం మార్కెట్ యార్డ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు వచ్చే ఆర్థిక బడ్జెట్ లో వరికోత మిషన్లు, నాటు వేసే యంత్రాలను సబ్సిడీపై అందిస్తామన్నారు. హుస్నాబాద్ నుండి సిద్ధిపేట వరకు డ్యామేజ్ అయిన రోడ్డును బాగు చేసేందుకు 4 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి సాగు తాగునీరు ఇబ్బంది లేకుండా గౌరవెల్లి ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసి కాలేశ్వరం నీటిని విడుదల చేస్తామని దీనివల్ల రెండు పంటలకు సాగునీరు అందిస్తామన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న పనులపై రివ్యూ సమావేశం నిర్వహించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.


Body:బైట్

1) ఆర్థిక మంత్రి హరీష్ రావు


Conclusion:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.