సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ శివసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష చేపట్టారు. పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో నూతన భవన నిర్మాణానికి చేపట్టిన టెండర్ల స్వీకరణ ప్రక్రియను నిలిపివేయాలని వెల్లడించారు. పట్టణానికి సమీపంలో ప్రజలకు అందుబాటులో ఉండే స్థలంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.
శివసేన 24గంటల దీక్ష - Shivasena party Strike for Husnabad municipality
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో శివసేన పార్టీ ఆధ్వర్యంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ 24గంటల దీక్ష చేపట్టారు.
![శివసేన 24గంటల దీక్ష Shivasena party Strike for Husnabad municipality](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5401782-972-5401782-1576578364396.jpg?imwidth=3840)
శివసేన 24గంటల దీక్ష
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ శివసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష చేపట్టారు. పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో నూతన భవన నిర్మాణానికి చేపట్టిన టెండర్ల స్వీకరణ ప్రక్రియను నిలిపివేయాలని వెల్లడించారు. పట్టణానికి సమీపంలో ప్రజలకు అందుబాటులో ఉండే స్థలంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.
శివసేన 24గంటల దీక్ష
శివసేన 24గంటల దీక్ష
Intro:TG_KRN_101_17_24_GANTALA DHIKSHA_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రజలకు అందుబాటులో నిర్మించాలని డిమాండ్ చేస్తూ శివసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష చేపట్టారు. పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో నూతన భవన నిర్మాణానికి చేపట్టిన టెండర్ల స్వీకరణ ప్రక్రియను నిలిపి వేసి, పట్టణానికి సమీపంలో ప్రజలకు అందుబాటులో ఉండే స్థలంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని శివసేన పార్టీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే హుస్నాబాద్ పట్టణ ప్రజలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Body:బైట్
1) మల్లికార్జున్ రెడ్డి
శివసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు
Conclusion:హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట శివసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష
REPORTER:KAMALAKAR 9441842417
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రజలకు అందుబాటులో నిర్మించాలని డిమాండ్ చేస్తూ శివసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష చేపట్టారు. పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో నూతన భవన నిర్మాణానికి చేపట్టిన టెండర్ల స్వీకరణ ప్రక్రియను నిలిపి వేసి, పట్టణానికి సమీపంలో ప్రజలకు అందుబాటులో ఉండే స్థలంలో నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని నిర్మించాలని శివసేన పార్టీ నాయకులు మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే హుస్నాబాద్ పట్టణ ప్రజలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
Body:బైట్
1) మల్లికార్జున్ రెడ్డి
శివసేన పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకులు
Conclusion:హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట శివసేన పార్టీ ఆధ్వర్యంలో 24 గంటల దీక్ష