ETV Bharat / state

పోలీసులకు, ఆర్టీసీ సిబ్బంది మధ్య స్వల్ప వాగ్వాదం

author img

By

Published : Nov 26, 2019, 2:28 PM IST

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది.

rtc_employees_arrest_at_gajwel_prajnapur
పోలీసులకు, ఆర్టీసీ సిబ్బంది మధ్య స్వల్ప వాగ్వాదం

సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఐకాస పిలుపుమేరకు విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పోలీసులకు, ఆర్టీసీ సిబ్బంది మధ్య స్వల్ప వాగ్వాదం
విధుల్లో చేరుతామంటే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకు విధుల్లో చేరవద్దంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనంలో ఠాణాకు తరలించారు.

ఇవీ చూడండి: సీఎం చెప్పినట్టే వింటాం.. మహిళా కండక్టర్ల కన్నీటి పర్యంతం..

సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఐకాస పిలుపుమేరకు విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

పోలీసులకు, ఆర్టీసీ సిబ్బంది మధ్య స్వల్ప వాగ్వాదం
విధుల్లో చేరుతామంటే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకు విధుల్లో చేరవద్దంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనంలో ఠాణాకు తరలించారు.

ఇవీ చూడండి: సీఎం చెప్పినట్టే వింటాం.. మహిళా కండక్టర్ల కన్నీటి పర్యంతం..

Intro:tg_srd_srd_17_26_pragnapur_lo_swalpa_vudrikthata_av_ts10054
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది విధుల్లో చేరేందుకు ఒకేసారి 30 మంది కార్మికుల రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు దీంతో పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని స్వల్ప ఉద్రిక్తత కు దారితీసింది 30 మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారుBody:సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద తెల్లవారుజాము నుంచి 11 గంటల వరకు డిపోకు ఉన్న బస్సులన్నీ తాత్కాలిక సిబ్బందితో ఆయా రూట్లలో పంపించారు విధుల్లో చేరేందుకు వచ్చిన ఒక్కొక్కరుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు 11 గంటల వరకు స్తబ్దంగా ఉన్న కార్మికులు ఒకేసారి విధుల్లో చేరి 30 మంది ఏకకాలంలో రావడంతో స్వల్ప ఉద్రిక్తత దారితీసింది విధుల్లో తీరుతామని వస్తే తమ ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో కార్మికులు వాగ్వాదం చేశారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చేవరకు విధుల్లో చేయవద్దంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రత్యేక వాహనంలో పోలీసు ఠాణాకు తరలించారు మరోవైపు తాత్కాలిక సిబ్బందితో బస్సులన్నీ యధావిధిగా ఆయా రూట్లలో పెరుగుతున్నాయి గజ్జల్ ప్రజ్ఞాపూర్ కూడళ్ల వద్ద కూడా పోలీసులు బందోబస్తు నిర్వహించారుConclusion:గ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.