ETV Bharat / state

హుస్నాబాద్​లో రోడ్డెక్కిన ప్రగతి చక్రాలు

author img

By

Published : May 19, 2020, 9:27 AM IST

హుస్నాబాద్​లో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

siddipet district latest news
siddipet district latest news

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే డిపో పరిధిలోని అన్ని రూట్లకు బస్సులు బయలుదేరాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిపోలోనే బస్సులకు శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. మాస్కు లేకుండా ఎవరిని బస్సులోకి అనుమతించడం లేదు. లాక్​డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజులుగా బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను తిరిగి ఎప్పటిలానే పోలీస్ స్టేషన్ రహదారి వైపు తరలించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే డిపో పరిధిలోని అన్ని రూట్లకు బస్సులు బయలుదేరాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్​డౌన్​ నిబంధనలు పాటిస్తూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డిపోలోనే బస్సులకు శానిటైజ్​ చేసి పంపిస్తున్నారు. మాస్కు లేకుండా ఎవరిని బస్సులోకి అనుమతించడం లేదు. లాక్​డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజులుగా బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను తిరిగి ఎప్పటిలానే పోలీస్ స్టేషన్ రహదారి వైపు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.