ETV Bharat / state

పొట్లపల్లి రాజేశ్వర స్వామి ఆలయం దేవాదాయశాఖలో విలీనం

author img

By

Published : Nov 21, 2019, 10:30 PM IST

మరో వేములవాడగా బాసిల్లుతున్న పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేశారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ఈవోగా విశ్వనాథ శర్మను నియమించారు.

పొట్లపల్లి రాజేశ్వర స్వామి ఆలయం దేవాదాయశాఖలో విలీనం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేస్తూ... ఆ శాఖ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహక అధికారిగా విశ్వనాథ శర్మ... ఎండోమెంట్​ ఇన్​స్పెక్టర్​ రంగారావు, సర్పంచి దేవసాని సుశీల రాజిరెడ్డి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. నేటి నుంచి ఆలయ నిర్వహణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు నర్సింహాచార్యులు, ప్రధానార్చకులు నర్సింహా మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పొట్లపల్లి రాజేశ్వర స్వామి ఆలయం దేవాదాయశాఖలో విలీనం

ఇదీ చూడండి: పౌరసత్వ రద్దుపై హైకోర్టుకు చెన్నమనేని రమేశ్​

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం చేస్తూ... ఆ శాఖ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వాహక అధికారిగా విశ్వనాథ శర్మ... ఎండోమెంట్​ ఇన్​స్పెక్టర్​ రంగారావు, సర్పంచి దేవసాని సుశీల రాజిరెడ్డి సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. నేటి నుంచి ఆలయ నిర్వహణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు నర్సింహాచార్యులు, ప్రధానార్చకులు నర్సింహా మూర్తి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పొట్లపల్లి రాజేశ్వర స్వామి ఆలయం దేవాదాయశాఖలో విలీనం

ఇదీ చూడండి: పౌరసత్వ రద్దుపై హైకోర్టుకు చెన్నమనేని రమేశ్​

Intro:TG_KRN_101_21_POTLAPALLI DEVALAYAM_UNDER ENDOMENT_AV_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------అనతికాలంలొనే మరో వేములవాడ భాసిల్లుతున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ లో విలీనం చేస్తూ కమీషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వుల ప్రతితో ఆలయ ఈఓ గా విశ్వనాథ శర్మ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దేవాదాయశాఖ కమీషనర్ ఉత్తర్వుల మేరకు గ్రామ సర్పంచ్ దేవసాని సుశీల రాజిరెడ్డి తో పాటు గ్రామస్థుల సమక్షంలో బాధ్యతలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ కు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.ఈ రోజు నుంచి ఆలయ నిర్వహణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తుందని ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు నర్సింహాచార్యులు, అర్చకులు నర్సింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పోట్లపల్లి శ్రీ స్వయం భూ రాజేశ్వర స్వామి దేవాలయంConclusion:దేవాదాయ శాఖ పరిధిలోకి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.