ETV Bharat / state

చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి

author img

By

Published : Nov 18, 2019, 1:13 PM IST

విద్యుత్​ షాక్​తో చేపలను పట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం మహ్మదాపూర్​లో జరిగింది.

చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం మహ్మదాపూర్​ గ్రామంలో విద్యుదాఘాతంతో యువకుడు వేముల అఖిల్​ మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్​తో చేపలను పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. సర్వీస్​ వైరును విద్యుత్ తీగలకు తగిలించి నీటిలో వదులుతుండగా ప్రమాదవశాత్తు షాక్​కు గురై అఖిల్ మృతి చెందాడు.

మిగిలిన ఇద్దరు యువకులు అతన్ని బయటకు తీసి గ్రామస్థులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువకుని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం మహ్మదాపూర్​ గ్రామంలో విద్యుదాఘాతంతో యువకుడు వేముల అఖిల్​ మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్​తో చేపలను పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. సర్వీస్​ వైరును విద్యుత్ తీగలకు తగిలించి నీటిలో వదులుతుండగా ప్రమాదవశాత్తు షాక్​కు గురై అఖిల్ మృతి చెందాడు.

మిగిలిన ఇద్దరు యువకులు అతన్ని బయటకు తీసి గ్రామస్థులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. యువకుని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చేపలవేటకు వెళ్లి విద్యుదాఘాతంతో యువకుడు మృతి

ఇదీ చూడండి : దివ్య శోభల యాదాద్రి - తుది దశకు పనులు

Intro:TG_KRN_103_18_VIDYTHU SHOCK_YUVAKUDI MRUTHI_AV_TS10085
REPORTER:KAMALAKAR9441842417
--------------------------------------------------------
చేపలు పట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్ తో యువకుడు మృతి


సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ గ్రామంలో విద్యుత్ షాక్ తో యువకుడు వేముల అఖిల్ (23) మృతిచెందాడు. మరో ఇద్దరు యువకులతో కలిసి కరెంట్ షాక్ తో చేపలను పట్టేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. సర్విస్ వైర్ ను విద్యుత్ తీగలకు తగిలించి నీటిలో వదులుతుండగా ప్రమాదవశాత్తు షాక్ కు గురై యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరు యువకులు అతనిని బయటకు తీసి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి గ్రామస్తులు పోలీసులు వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి రెండు నెలల క్రితమే అనారోగ్యంతో మృతి చెందింది. ఇప్పుడు యువకుడు విద్యుత్ ఘాతంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.Body:సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదపూర్ గ్రామంలోConclusion:విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.