ETV Bharat / state

కుక్క అడ్డొచ్చి, బండి అదుపుతప్పి యువకుడి మృతి

సిద్దిపేట జిల్లా విశ్వనాథపల్లి శివారు వద్ద రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

author img

By

Published : Dec 27, 2019, 4:23 PM IST

accident
కుక్క అడ్డొచ్చి, బండి అదుపుతప్పి యువకుడి మృతి

సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని విశ్వనాథ పల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. నంగనూరు మండలం రాజగోపాల్​పేట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై హైదరాబాద్​కి బయలుదేరారు.

విశ్వనాథపల్లి వద్దకు రాగానే కుక్క అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రాజగోపాల్​పేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

కుక్క అడ్డొచ్చి, బండి అదుపుతప్పి యువకుడి మృతి

ఇవీ చూడండి: హైదరాబాద్​లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలోని విశ్వనాథ పల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. నంగనూరు మండలం రాజగోపాల్​పేట గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై హైదరాబాద్​కి బయలుదేరారు.

విశ్వనాథపల్లి వద్దకు రాగానే కుక్క అడ్డుగా రావడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రులను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రాజగోపాల్​పేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

కుక్క అడ్డొచ్చి, బండి అదుపుతప్పి యువకుడి మృతి

ఇవీ చూడండి: హైదరాబాద్​లో 4 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_71_27_ACCEDENT_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట జిల్లా సిద్దిపేట యాంకర్: కొండపాక మండల పరిధిలోని విశ్వనాథ పల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై ముగ్గురు యువకులు హైదరాబాద్ కు బైక్ పై వెళ్తుండగా బండి అదుపు తప్పి ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.ఇద్దరినీ సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు. వీరంత నంగునూరు మండలం రాజుగోపాల్ పేట్ గ్రామానికి చెందిన యువకులు ఓకే బైక్ పై ముగ్గురు హైదరాబాదుకు వెళ్తుండగా కుక్క ఎదురుగా రావడంతో బైక్అదుపుతప్పి రోడ్ కిందికి వెళ్లడంతో బైక్ ప్రమాదానికి గురై ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రగాయాలపాలైన మరో ఇద్దరు యువకులను సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈసంఘటనతో రాజగోపాల్ పేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.