ETV Bharat / state

ఆధునిక టెక్నాలజీతో వినాయక మండపాల పర్యవేక్షణ - Monitoring of Vinayaka Mandapas with modern technology

ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించి... గంటల్లోనే నేరస్థులను గుర్తిస్తున్నట్లు సిద్దిపేట కమిషనర్​ జోయల్​ డేవిస్​ తెలిపారు. టెక్నాలజీతోనే ప్రస్తుతం వినాయక మండపాల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

Monitoring of Vinayaka Mandapas with modern technology
author img

By

Published : Sep 6, 2019, 8:28 PM IST

అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కమిషనరేట్‌ పరిధిలోని వినాయక మండపాల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్రీ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడంతో పాటు గంటల వ్యవధిలో నేరస్థులను గుర్తించటంలో సిద్దిపేట కమిషనరేట్‌ పోలీసులు విజయం సాధిస్తున్నట్లు వెల్లడించారు. టెక్నాలజీని ఉపయోగించి వినాయక మండపాలను ఆన్​లైన్​లో నమోదుచేసి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం వినాయక విగ్రహాలు 3 వేల 138 కాగా.... సిద్దిపేట డివిజన్​లో వేయి183, గజ్వేల్ డివిజన్​లో వేయి 265, హుస్నాబాద్ డివిజన్​లో 690 మండపాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఆధునిక టెక్నాలజీతో వినాయక మండపాల పర్యవేక్షణ

ఇవీ చూడండి: యాదాద్రి శిలలపై కేసీఆర్ శిల్పాన్ని చెక్కినారే..!

అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కమిషనరేట్‌ పరిధిలోని వినాయక మండపాల భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్రీ డి. జోయల్ డేవిస్ తెలిపారు. ఆధునిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించడంతో పాటు గంటల వ్యవధిలో నేరస్థులను గుర్తించటంలో సిద్దిపేట కమిషనరేట్‌ పోలీసులు విజయం సాధిస్తున్నట్లు వెల్లడించారు. టెక్నాలజీని ఉపయోగించి వినాయక మండపాలను ఆన్​లైన్​లో నమోదుచేసి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం వినాయక విగ్రహాలు 3 వేల 138 కాగా.... సిద్దిపేట డివిజన్​లో వేయి183, గజ్వేల్ డివిజన్​లో వేయి 265, హుస్నాబాద్ డివిజన్​లో 690 మండపాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఆధునిక టెక్నాలజీతో వినాయక మండపాల పర్యవేక్షణ

ఇవీ చూడండి: యాదాద్రి శిలలపై కేసీఆర్ శిల్పాన్ని చెక్కినారే..!

రిపోర్టర్:పర్షరాములు ఫైల్ నేమ్:TG_SRD_73_06_POLICE_SCRIPT_TS10058 సెంటర్:సిద్దిపేట యాంకర్: అత్యాధునిక టెక్నాలజీతో కమిషనరేట్‌ పరిధిలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మండపాల భద్రతను పర్యవేక్షించడం జరుగుతోందని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ శ్రీ డి. జోయల్ డేవిస్ తెలిపారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేడు అధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరాలను నియంత్రించడంతో పాటు, గంటల వ్యవధిలో నేరస్థులను గుర్తించడంలో సిద్దిపేట కమిషనరేట్‌ పోలీసులు విజయం సాధిస్తున్నారు. ఇదే టెక్నాలజీ అధారంగా సిద్దిపేట పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రులను పురస్కరించుకోని ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించడంలో మరో అడుగు ముందుకేసింది. ఆన్లైన్లో లో నమోదుచేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కమిషనరేట్‌ పరిధిలో మొత్తం వినాయక విగ్రహాలు (3138), సిద్దిపేట డివిజన్ (1183), గజ్వేల్ డివిజన్ (1265), హుస్నాబాద్ డివిజన్ (690), వినాయక విగ్రహలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.