ETV Bharat / state

మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మార్కెటింగ్ సహాయం

మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మార్కెటింగ్ సాయం కింద  రూ. 48 లక్షల చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి పంపిణీ చేశారు.

మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
author img

By

Published : Oct 23, 2019, 2:49 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మార్కెటింగ్ సహాయం, 100 శాతం సబ్సిడీతో రూ. 48 లక్షల చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో చేపపిల్లలను అందిస్తున్నారని తెలిపారు. త్వరలోనే కూడవెల్లి వాగులో 26 చెక్ డ్యామ్​లకు చేపపిల్లలను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో మత్సకారులు అభివృద్ధి తెరాసతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, డీసీఎం ఎస్.డైరెక్టర్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల మహిళలు పాల్గొన్నారు.

మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇదీ చూడండి : కాంగ్రెస్‌, భాజపా నాయకుల మధ్య తోపులాట

సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు మార్కెటింగ్ సహాయం, 100 శాతం సబ్సిడీతో రూ. 48 లక్షల చెక్కులను దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో చేపపిల్లలను అందిస్తున్నారని తెలిపారు. త్వరలోనే కూడవెల్లి వాగులో 26 చెక్ డ్యామ్​లకు చేపపిల్లలను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్రంలో మత్సకారులు అభివృద్ధి తెరాసతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత, డీసీఎం ఎస్.డైరెక్టర్ గుండెబోయిన వెంకటేశ్వర్లు, మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల మహిళలు పాల్గొన్నారు.

మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇదీ చూడండి : కాంగ్రెస్‌, భాజపా నాయకుల మధ్య తోపులాట

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.