ETV Bharat / state

ప్రతి చెరువునూ నింపాం.. బీడు భూముల్లో సిరులు పండించాం: ఎమ్మెల్యే - mla solipeta ramlingareddy latest news

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తుక్కాపూర్​లోని మల్లన్న సాగర్​పంప్ హౌస్ నుంచి దుబ్బాక నియోజకవర్గానికి నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు సర్పంచులు గోవర్ధన్ రెడ్డి, చిక్కుడు చంద్రం పాల్గొన్నారు.

mla solipeta ramalinga reddy release water into canal in siddipeta distritct
నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే రామలింగారెడ్డి
author img

By

Published : Jun 14, 2020, 4:23 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్​లోని మల్లన్న సాగర్​పంప్ హౌస్ అప్రోచ్ కెనాల్ ద్వారా దుబ్బాక నియోజకవర్గానికి నీటిని తరలించే ప్రధాన కాలువలోకి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నీటిని విడుదల చేశారు. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. చెరువులను నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందన్నారు.

సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్​లోని మల్లన్న సాగర్​పంప్ హౌస్ అప్రోచ్ కెనాల్ ద్వారా దుబ్బాక నియోజకవర్గానికి నీటిని తరలించే ప్రధాన కాలువలోకి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి నీటిని విడుదల చేశారు. అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు. చెరువులను నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కే దక్కుతుందన్నారు.

ఇవీ చూడండి: 'ఖనిజ పరిశ్రమల ప్రగతికి ప్రణాళికలు రూపొందించండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.