మావోయిస్టు కీలక నేత జలంధర్రెడ్డి లొంగిపోయాడని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. సిద్ధిపేట జిల్లాకు చెందిన జలంధర్రెడ్డి... స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేసినట్లు చెప్పారు.
19 ఎదురుకాల్పుల ఘటనల్లో జలంధర్ రెడ్డి అలియాస్ మారన్న పాల్గొన్నట్లు వివరించారు. ఆయనపై 20 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు డీజీపీ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ