ETV Bharat / state

'ఎండకు భయపడకండి... ఓటు వినియోగించుకోండి'

సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్​ రావు ఓటుహక్కు వినియోగించుకున్నారు. తెరాస కార్యకర్తలతో పాటు పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని హరీశ్​ రావు విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Apr 11, 2019, 8:48 AM IST

ఓటుహక్కు వినియోగించుకున్న హరీశ్ రావు

సిద్దిపేట జిల్లాలో హరీశ్ రావు ఓటు వేశారు. కార్యకర్తలతో కేంద్రానికి చేరుకుని అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. శాసనసభ ఎన్నికలలో మాదిరిగా పార్లమెంటు ఎన్నికలలో కూడా వేయాలని కోరారు. ఎండ తీవ్రత ఉందని ఎవరు భయపడవద్దని... అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.

ఓటుహక్కు వినియోగించుకున్న హరీశ్ రావు

ఇవీ చూడండి: భారత్​ భేరి: దేశవ్యాప్తంగా పోలింగ్​ ప్రారంభం

సిద్దిపేట జిల్లాలో హరీశ్ రావు ఓటు వేశారు. కార్యకర్తలతో కేంద్రానికి చేరుకుని అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. శాసనసభ ఎన్నికలలో మాదిరిగా పార్లమెంటు ఎన్నికలలో కూడా వేయాలని కోరారు. ఎండ తీవ్రత ఉందని ఎవరు భయపడవద్దని... అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు.

ఓటుహక్కు వినియోగించుకున్న హరీశ్ రావు

ఇవీ చూడండి: భారత్​ భేరి: దేశవ్యాప్తంగా పోలింగ్​ ప్రారంభం

Intro:TG_SRD_72_11_HARISH VOTE_SCRIPT_C4

యాంకర్: సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు


Body:సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.... ప్రజాస్వామ్యంలో ఓటు విలువ గొప్పదన్నారు. శాసనసభ ఎన్నికలలో ఓటింగ్ ఎలా వేశారు. పార్లమెంటు ఎన్నికలలో కూడా అదే విధంగా వేయాలి. ఎండ తీవ్రత ఉందని ఎవరు భయపడవద్దు అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారన్నారు.


Conclusion:చేసి ఓటింగ్ శాతం పెంచాలి. పట్టణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో విద్యావంతులు వ్యాపారస్తులు మేధావులు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలని ని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.