ETV Bharat / state

దుబ్బాకలో నిత్యావసరాల పంపిణీ - దుబ్బాక నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు పడుతున్న సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని పేద పద్మశాలి కుటుంబాలకు పట్టణ పద్మశాలి సంఘ సభ్యులు నిత్యావసరాలు పంచారు. సుమారు 100 కుటుంబాలకు సరుకులను అందజేశారు.

దుబ్బాకలో నిత్యావసరాల పంపిణీ
దుబ్బాకలో నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : May 3, 2020, 4:46 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 100 పేద పద్మశాలి కుటుంబాలకు పద్మశాలి పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ వల్ల పేద కుటుంబాలకు చెందినవారు ఉపాధి కోల్పోయి పస్తులు ఉంటున్నారని సంఘ సభ్యులు తెలిపారు. వారిని ఆదుకోవడానికి దాతల సాయంతో నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని 100 పేద పద్మశాలి కుటుంబాలకు పద్మశాలి పట్టణ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ వల్ల పేద కుటుంబాలకు చెందినవారు ఉపాధి కోల్పోయి పస్తులు ఉంటున్నారని సంఘ సభ్యులు తెలిపారు. వారిని ఆదుకోవడానికి దాతల సాయంతో నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: 'కరోనా వ్యాప్తి నియంత్రణలో భారత్‌ భేష్‌'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.