ETV Bharat / state

హుస్నాబాద్​లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు - హుస్నాబాద్​లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు

మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని హర్షిస్తూ హుస్నాబాద్​లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు.

congress_shivasena_celebrations_at_husnabad
హుస్నాబాద్​లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు
author img

By

Published : Nov 27, 2019, 4:30 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శివసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. మహారాష్ట్రలో శివసేన- కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు తినిపించుకుని, బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. నిన్నటి తీర్పు ప్రజాస్వామ్యమని... రాజ్యాంగం ఎంత విలువైనదో తెలియజేసేలా ఉందని నాయకులు తెలిపారు.

హుస్నాబాద్​లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు

ఇవీ చూడండి: చైతన్య కళాశాల నీటి ట్యాంకర్​ బీభత్సం.. ఒకరు దుర్మరణం

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో శివసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. మహారాష్ట్రలో శివసేన- కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. మిఠాయిలు తినిపించుకుని, బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. నిన్నటి తీర్పు ప్రజాస్వామ్యమని... రాజ్యాంగం ఎంత విలువైనదో తెలియజేసేలా ఉందని నాయకులు తెలిపారు.

హుస్నాబాద్​లో కాంగ్రెస్- శివసేన నాయకుల సంబురాలు

ఇవీ చూడండి: చైతన్య కళాశాల నీటి ట్యాంకర్​ బీభత్సం.. ఒకరు దుర్మరణం

Intro:TG_KRN_102_27_CONGRESS_SHIVASENA_SAMBARALU_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
-----------------------------------------------------------సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మహారాష్ట్రలో శివసేన- కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండడంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ శివసేన - కాంగ్రెస్ పార్టీ నాయకులు మిఠాయిలు తినిపించుకుని, బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి మాట్లాడుతూ నాలుగైదు రోజుల క్రితం రాత్రికి రాత్రే కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వం ఎన్సీపీ లో చీలికలు తీసుకువచ్చి ఫడ్నవిస్ ను ముఖ్యమంత్రిగా రెండోసారి చేసిందని, దీన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని మేధావులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నిన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించేదిగా రావడంతో, భాజపా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. భాజపా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని అంటున్నారని ముందు రాజ్యాంగాన్ని అనుసరించాలని అన్నారు. నిన్నటి తీర్పు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఎంత విలువైనవో తెలియజేసేలా ఉందని హర్షం వ్యక్తం చేశారు.Body:బైట్

1) డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తిConclusion:హుస్నాబాద్ లో కాంగ్రెస్ శివసేన నాయకుల సంబరాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.