ETV Bharat / state

సీఎం దత్తత గ్రామంలోని చెరువుల్లో చేపపిల్లలు వదిలిన కలెక్టర్​

సీఎం కేసీఆర్​ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలోని చెరువుల్లో సిద్దిపేట జిల్లా పాలనాధికారి వెంకట్రామ రెడ్డి లక్ష చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య పాల్గొన్నారు.

author img

By

Published : Jul 19, 2020, 4:58 PM IST

Collector left fish in ponds at Erravalli in siddipet district
సీఎం దత్తత గ్రామంలోని చెరువుల్లో చేపపిల్లలు వదిలిన కలెక్టర్​

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలోని పాండురంగ చెరువు, ఎర్రకుంట, మాచిరెడ్డి కుంట, నల్లకుంట చెరువుల్లో గ్రామస్థుల సహకారంతో చెరువులో దాదాపు లక్ష చేప పిల్లలను జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య, తహసీల్దార్ ఆరీఫా, ఎర్రవల్లి గ్రామ ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ కులస్థులు, తదితరులు పాల్గొన్నారు.

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండలంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లిలోని పాండురంగ చెరువు, ఎర్రకుంట, మాచిరెడ్డి కుంట, నల్లకుంట చెరువుల్లో గ్రామస్థుల సహకారంతో చెరువులో దాదాపు లక్ష చేప పిల్లలను జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి వదిలారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య, తహసీల్దార్ ఆరీఫా, ఎర్రవల్లి గ్రామ ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ కులస్థులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: దుర్గామాతకు బోనాలు సమర్పించిన మంత్రి అల్లోల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.