ETV Bharat / state

'న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం' - బ్యాంకు ఉద్యోగి దివ్యకు న్యాయం జరగాలి

గజ్వేల్​లో జరిగిన దివ్య హత్య కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

bank employee divya murder case at gajwel siddipet district
'న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం'
author img

By

Published : Feb 19, 2020, 3:59 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసులో... నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని మహిళా సంఘం నాయకులు స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. దాడులు మాత్రం ఆగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

'న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం'

ఇవీ చూడండి: దారుణం: గొంతుకోసి బ్యాంకు ఉద్యోగిని హత్య

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో జరిగిన బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసులో... నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని మహిళా సంఘం నాయకులు స్పష్టం చేశారు. మహిళల రక్షణకు ఎన్ని చర్యలు చేపట్టినా.. దాడులు మాత్రం ఆగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

'న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం'

ఇవీ చూడండి: దారుణం: గొంతుకోసి బ్యాంకు ఉద్యోగిని హత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.