ETV Bharat / state

విద్యుదాఘాతంలో యువరైతు మృతి - సిద్దిపేటలో యువరైతు మృతి

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో నాగలితో పొలం దున్నుతుండగా విద్యుత్​ తీగలు తగిలి యువరైతు మృతిచెందాడు.

విద్యుదాఘాతంలో యువరైతు మృతి
author img

By

Published : Jul 22, 2019, 8:58 PM IST

విద్యుదాఘాతంలో యువరైతు మృతి

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. నాగలితో పొలం దున్నుతుండగా.. విద్యుత్​ తీగలు తగిలి యువరైతు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్యా, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: హెచ్​సీయూలో పీహెచ్​డీ విద్యార్థిని మృతి

విద్యుదాఘాతంలో యువరైతు మృతి

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో విషాదం చోటుచేసుకుంది. నాగలితో పొలం దున్నుతుండగా.. విద్యుత్​ తీగలు తగిలి యువరైతు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్యా, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసునమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం దుబ్బాక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి: హెచ్​సీయూలో పీహెచ్​డీ విద్యార్థిని మృతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.