ETV Bharat / state

పటాన్​చెరులో వాహనాల దొంగలు అరెస్ట్

జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు లభ్యుల దొంగల ముఠాను పటాన్​చెరు పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుల నుంచి రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Dec 28, 2019, 6:18 AM IST

vehicle thefters arrest in patancheru in sangareddy district
వాహనాల దొంగల అరెస్ట్ చేసిన పటానచెరు పోలీసులు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​కి చెందిన పాత నేరస్తుడు బంటు ప్రసాద్.. నాగార్జున, హరికృష్ణ, మహమ్మద్ అమీర్​తో ముఠాగా ఏర్పడి వాహనాలు చోరీకి పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.

వాహనాల దొంగల అరెస్ట్ చేసిన పటానచెరు పోలీసులు

రహదారి కూడలిలో తనిఖీలు

ఈ నెల 27న బాహ్య వలయ రహదారి కూడలిలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని విచారించారు. దొంగతనం చేశామని ఒప్పుకోవడం వల్ల వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి : 'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇస్నాపూర్​కి చెందిన పాత నేరస్తుడు బంటు ప్రసాద్.. నాగార్జున, హరికృష్ణ, మహమ్మద్ అమీర్​తో ముఠాగా ఏర్పడి వాహనాలు చోరీకి పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.

వాహనాల దొంగల అరెస్ట్ చేసిన పటానచెరు పోలీసులు

రహదారి కూడలిలో తనిఖీలు

ఈ నెల 27న బాహ్య వలయ రహదారి కూడలిలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని విచారించారు. దొంగతనం చేశామని ఒప్పుకోవడం వల్ల వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రెండు ఆటోలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి : 'ముస్లిం, మైనార్టీలు ఏ ఆధారాలు చూపించాలి'

Intro:hyd_tg_43_27_vehicle_chorulu_arest_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:


Body:జల్సాలకు అలవాటు పడిన వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠా సభ్యులను పోలీసులు పట్టుకొని వారి వద్ద నుంచి రెండు ఆటోలు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ కి చెందిన పాత నేరస్తుడు బంటు ప్రసాద్ నాగార్జున హరికృష్ణ మహమ్మద్ అమెర్ లతో ముఠా ఏర్పాటు చేసుకుని వాహనాలు చోరీ చేసే వాడు వాహన యజమానులు ఫిర్యాదు చేయడంతో నేర విభాగం సిఐ లక్ష్మారెడ్డి తన సిబ్బందితో బృందంగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు ఈ నెల 27వ తేదీన బాహ్య వలయ రహదారి కూడలిలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు రెండు ఆటోలు ఒక ద్విచక్ర వాహన దొంగలు ఇచ్చినట్లు వాటిని విక్రయించేందుకు తీసుకెళ్లినట్లు విచారణలో తెలియడంతో వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి వాహనాలు స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్ కు తరలించారు


Conclusion:బైట్ రాజేశ్వరరావు డిఎస్పి పటాన్చెరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.