ETV Bharat / state

భక్తులతో కోలాహలంగా మారిన దేవాలయాలు

కార్తిక పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లోని ఆలయాలన్నీ భక్తులతో కోలాహలంగా మారాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు.

author img

By

Published : Nov 12, 2019, 4:48 PM IST

భక్తులతో కోలాహలంగా మారిన దేవాలయాలు

కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పట్టణంలోని కైలాసగిరి శివాలయం, సిద్దేశ్వర ఆలయం, సోమేశ్వర ఆలయం, షిరిడీ సాయిబాబా మందిరం, దత్తగిరి ఆశ్రమానికి తరలివచ్చారు. కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాసగిరి శివాలయంలో ప్రత్యేక హోమం చేశారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

భక్తులతో కోలాహలంగా మారిన దేవాలయాలు

ఇదీ చూడండి : ఆకతాయి దెయ్యాల 'సరదా' తీర్చిన పోలీసులు

కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు పట్టణంలోని కైలాసగిరి శివాలయం, సిద్దేశ్వర ఆలయం, సోమేశ్వర ఆలయం, షిరిడీ సాయిబాబా మందిరం, దత్తగిరి ఆశ్రమానికి తరలివచ్చారు. కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాసగిరి శివాలయంలో ప్రత్యేక హోమం చేశారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

భక్తులతో కోలాహలంగా మారిన దేవాలయాలు

ఇదీ చూడండి : ఆకతాయి దెయ్యాల 'సరదా' తీర్చిన పోలీసులు

Intro:tg_srd_27_12_kartika_pournami_pujalu_av_ts10059
( ).... కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని కైలాసగిరి శివాలయం, సిద్దేశ్వర ఆలయం, సోమేశ్వర ఆలయం, షిరిడి సాయిబాబా మందిరం, దత్త గిరి ఆశ్రమానికి భక్తులు తరలివచ్చి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తుల కోసం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయాల్లోని శివలింగానికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కైలాసగిరి శివాలయంలో ప్రత్యేక హోమం చేశారు.


Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా


Conclusion:8008573254
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.