ETV Bharat / state

​పేలిన రియాక్టర్​... ముగ్గురికి గాయాలు - సంగారెడ్డి జిల్లా నేర వార్తలు

ఓ పరిశ్రమలో రియాక్టర్​ పేలి ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడిన ఘటన జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలో జరిగింది. పీఎన్​ఎం లైఫ్​సైన్స్​ పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది.

reactor blast in pnm life science industry
​పేలిన రియాక్టర్​... ముగ్గురికి గాయాలు
author img

By

Published : May 21, 2020, 8:18 PM IST

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో రియాక్టర్​ పేలింది. పీఎన్​ఎం లైఫ్​సైన్స్​ పరిశ్రమలో రియాక్టర్​ పేలింది. ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం వల్ల పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

​పేలిన రియాక్టర్​... ముగ్గురికి గాయాలు

ఇవీ చూడండి: సత్వర పరిష్కారం కోసం ఇక 'టెలిమెడిసిన్​'

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో రియాక్టర్​ పేలింది. పీఎన్​ఎం లైఫ్​సైన్స్​ పరిశ్రమలో రియాక్టర్​ పేలింది. ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం వల్ల పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

​పేలిన రియాక్టర్​... ముగ్గురికి గాయాలు

ఇవీ చూడండి: సత్వర పరిష్కారం కోసం ఇక 'టెలిమెడిసిన్​'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.