సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కాసారం గ్రామంలో బంధువులకు చెందిన మహిళ దశదినకర్మకు బయలుదేరారు ఫలక్నుమాకి చెందిన భార్యాభర్తలు. మార్గమధ్యంలో వేగంగా వచ్చిన ప్రైవేటు బస్సు చంద్రమౌళి, స్వరూప వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా... భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. తన కళ్ల ముందే భార్య చనిపోవడం వల్ల చంద్రమౌళి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.
ఇవీ చూడండి: నేడే మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక