ETV Bharat / state

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్

author img

By

Published : Jan 12, 2021, 5:25 AM IST

Updated : Jan 12, 2021, 6:17 AM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆయన కూతురు శ్రేయరెడ్డి, గన్​మెన్ స్వామికి కూడా కొవిడ్ వచ్చినట్టు తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలినవారు పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్
నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కరోనా పాజిటివ్

రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కూతురు శ్రేయ రెడ్డి, గన్​మెన్ స్వామికి కూడా వైరస్ సోకినట్టు వెల్లడించారు,

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడం వల్ల భూపాల్ రెడ్డి నారాయణఖేడ్​లోని స్వగృహంలో స్వీయ నిర్భందంలో ఉన్నారు. ఇటీవలి కాలంలో తనని కలిసి వారు నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు.

రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కూతురు శ్రేయ రెడ్డి, గన్​మెన్ స్వామికి కూడా వైరస్ సోకినట్టు వెల్లడించారు,

ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడం వల్ల భూపాల్ రెడ్డి నారాయణఖేడ్​లోని స్వగృహంలో స్వీయ నిర్భందంలో ఉన్నారు. ఇటీవలి కాలంలో తనని కలిసి వారు నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: 'టీకాల కోసం ప్రభుత్వం ఆర్డర్- ఒక్కోటి రూ.210'

Last Updated : Jan 12, 2021, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.